23 వ వార్షికోత్సవం విజయవాడ లో
శ్రీ గంటా రామరావు గారు,అధ్యక్షులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డా. కీర్తి బొల్లినేని గారు, అధ్యక్షులు, వాసవ్య మహిళా మండలి, శ్రీ మంత్రి శ్యామ్ ప్రసాద్ గారు, స్థాపకులు – కార్యదర్శి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ గారు, శ్రీ వి ఎస్ ఎన్ మూర్తి గారు మరియు శ్రీ. వై చంద్రమౌళి గారు పాల్గొన్నారు
23 జూన్ తగరపువలస లో మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ గారు
నివాస స్థలాన్ని ఆక్రమించడం తగదు
మల్కాపురం లో వేసవి బాలల శిక్షణాశిభిరం లో
మల్కాపురం లో వేసవి బాలల శిక్షణాశిభిరం లో శ్రీ నక్కాని అప్పారావు గారి ఆధ్వర్యం లో బాలల దంతాల పరీక్ష నిర్వహించి దంత సంరక్షణకు చేపట్టవలసిన చర్యలను డా. వాసవి వివరించారు. లెక్చరర్ & ఎన్. ఎస్. ఎస్. డిపిఒ.శ్రీమతి. ఇ పి ఎస్ భాగ్యలక్ష్మిగారి ఆద్వర్యంలో